ఐపీఎల్ 2021 : ఏ జట్టులో కీలక ఆటగాళ్లు ఉన్నారు...?
ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. మే 30న మొతేరా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫ్లేఆఫ్స్ మ్యాచులను కూడా మొతేరా స్టేడియంలోనే నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్లో తలపడనున్న ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లలో కీలక ఆటగాళ్లు ఉన్నారు. ముంబయి జట్టుకు కెప్టెన్గా రోహిత్శర్మ వ్యవహరిస్తున్నాడు. క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, క్రిస్లిన్, సౌరభ్ తివారీ, అన్మోల్ప్రీత్ సింగ్, వికెట్ కీపర్ఆదిత్య ఠారే, కీరన్ పొలార్డ్, హార్దిక్పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, అనుకుల్రాయ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్బౌల్ట్, ధవల్కులకర్ణి, మోహిసిన్ ఖాన్ లు ఉన్నారు. వీరితో పాటు ఆడమ్ మిల్నే, నాథన్ కౌల్టర్నైల్, పీయూష్ చావ్లా, జేమ్స్ నీషమ్, యుధ్వీర్ చరక్, మాక్రో జాన్సన్, అర్జున్ తెందూల్కర్లు జట్టులోకి కొత్తగా వచ్చి చేరారు.
ముంబయి జట్టుకు ధీటుగానే రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఉంది. బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్, వికెట్ కీపర్ జోస్ ఫిలిప్, ఏబీ డివిలియర్స్, పవన్దేశ్పాండే, వాషింగ్టన్సుందర్, డానియల్సామ్స్, యజువేంద్ర చాహల్, ఆడమ్జంపా, షాబాద్అహ్మద్, మహమ్మద్సిరాజ్, నవ్దీప్ సైనీ, కేన్రిచర్డ్సన్, హర్షల్పటేల్ లు ఉన్నారు. వీరితో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, సచిన్బేబి, రజత్పాటిదార్, మహ్మద్ అజారుద్దీన్, కైల్ జేమిసన్, డానియల్క్రిస్టియన్, సుయాష్ ప్రభుదేశాయ్, కేఎస్ భరత్లు కొత్తగా జట్టులోకి వచ్చారు.
ఇక చెన్నై జట్టుకు కెప్టెన్, వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు ఎంఎస్ ధోనీ. ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, రాబిన్ఉతప్ప, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్, మిచెల్శాంటర్, ఇమ్రాన్ తాహిర్, దీపక్చాహర్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, జోష్హేజిల్వుడ్, కేఎమ్ ఆసిఫ్ లు ఉన్నారు. వారితో పాటు మొయిన్అలీ, కే గౌతమ్, ఛెతేశ్వర్పుజారా, ఎమ్హరిశంకర్రెడ్డి, కే భగత్వర్మ, సీ హరి నిషాంత్లు జట్టులోకి కొత్తగా చేరారు.
పంజాబ్ జట్టు విషయానికి వస్తే... కేఎల్ రాహుల్ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో మయాంక్అగర్వాల్, క్రిస్గేల్, మన్దీప్సింగ్, ప్రభ్సిమ్రాన్సింగ్, నికోలస్పూరన్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్ప్రీత్ బ్రార్, మహ్మద్షమీ, అర్ష్దీప్సింగ్, ఇషాన్పోరెల్, దర్శన్నల్కండే, క్రిస్ జోర్డాన్లు ఉన్నారు. వీరితో పాటు డేవిడ్మలన్, జే రిచర్డ్సన్, షారుక్ఖాన్, రిలే మెరిడిత్, మొయిసెస్హెన్రిక్స్, జలజ్సక్సేనా, ఉత్కర్ష్సింగ్, ఫాబియన్అలెన్, సౌరభ్ కుమార్ లు జట్టులో కొత్తగా చేరారు.
రాజస్థాన్రాయల్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ఈ జట్టుకు కెప్టెన్, వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు. జోస్ బట్లర్, బెన్స్టోక్స్, యశస్వి జైస్వాల్, మనన్వోహ్ర, అనుజ్రావత్, రియాన్పరాగ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మహిపాల్లామ్రర్, శ్రేయస్గోపాల్, మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టై, జయదేవ్ఉనద్కత్, కార్తీక్త్యాగిలు ఉన్నారు. వీరితో పాటు శివం దూబే, క్రిస్మోరిస్, ముస్తాఫిజుర్రెహ్మాన్, చేతన్ సకారియా, కేసీ కరియప్ప, లియమ్లివింగ్స్టోన్, కుల్దీప్యాదవ్, ఆకాశ్ సింగ్లు జట్టులోకి కొత్తగా వచ్చారు.
ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు శ్రేయస్ అయ్యర్కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక జట్టులో శిఖర్ధావన్, పృథ్వీ షా, ఆజింక్య రహానె, వికెట్ కీపర్రిషబ్ పంత్, శిమ్రాన్ హెట్మెయిర్, మార్కస్స్టోయినిస్, క్రిస్ వోక్స్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అమిత్ షా, లలిత్యాదవ్, ప్రవీణ్ దుబే, కసిగో రబాడా, ఆన్రిచ్ నోర్త్జే, ఇషాంత్ శర్మ, అవేష్ఖాన్లు ఉన్నారు.
వారితో పాటు స్టీవ్స్మిత్, ఉమేశ్యాదవ్, రిపల్పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్ మెరివాలా, ఎం సిద్ధార్థ్, టామ్ కర్రన్, సామ్ బిల్లింగ్స్ లు కొత్తగా జట్టులో చేరారు.
సన్రైజర్స్హైదరాబాద్ జట్టుకు డేవిడ్వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కేన్విలియమ్సన్, వికెట్ కీపర్జానీ బెయిర్స్టో, మనీశ్ పాండే, మరో వికెట్ కీపర్ శ్రీవాస్తవ్గోస్వామి, వృద్ధిమాన్ సాహా, ప్రియమ్ గార్గ్, విజయ్శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్సమద్, విరాట్సింగ్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్ధ్కౌల్, బాసిల్ తంపిలు ఉన్నారు. జట్టులో కొత్తగా జగదీష్ సుచిత్, కేదార్ జాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్లు ఉన్నారు.
ఇక కోల్కతా నైట్రైడర్స్జట్టుకు శుభ్మన్గిల్కెప్టెన్గా వ్యహరిస్తున్నాడు. నితీశ్రాణా, టిమ్సీఫర్ట్, రాహుల్త్రిపాఠి, రింకు సింగ్, దినేశ్కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రసెల్, సనీల్నరైన్, వరుణ్సి.వి, కుల్దీప్ యాదవ్, ప్యాట్కమిన్స్, లాకీ ఫెర్గూసన్, కమ్లేష్నాగర్కోటీ, శివమ్మవీ, సందీప్వారియర్, ప్రసిద్ధ్కృష్ణ లు జట్టులో ఉన్నారు. వారితో పాటు షకిబుల్ హసన్, షెల్డన్జాక్సన్, వైభవ్అరోరా, కరుణ్నాయర్, హర్భజన్సింగ్, బెన్కటింగ్, వెంకటేశ్అయ్యర్, పవన్నేగిలు జట్టులోకి కొత్తగా వచ్చి చేరారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)