కేసీఆర్ హుజూర్ నగర్ సభ...లైవ్
హుజూర్ నగర్ సభకు రోడ్డు మార్గాన బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు చేరుకున్నారు. పట్టణంలోని త్రివేణి ఫంక్షన్ హాలుకు చేరుకున్న కేసీఆర్ ఉప ఎన్నికలో పనిచేసిన నాయకులతో కలిసి భోజనం చేస్తారు. ఆ తరువాత హుజూర్ నగర్ కు బయలుదేరుతారు. సీఎం కృతజ్ఞత సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ నేతలు దగ్గరుండి.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. ఆ వేడుకని లైవ్ లో చూడండి
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)